3, ఫిబ్రవరి 2012, శుక్రవారం


నోబెల్ అవార్డ్ వచ్చిన  ఈ పాట వినని తెలుగు వారుండరు 
చక్కని తెలుగు పదాలతో అల్లిన సాహిత్య రత్నం  శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఈ పాట  విన్నప్పుడల్లా తెలుగు వారమైనందుకు మనసు గర్విస్తుంది ఆ పాట మీకోసం 
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది 
కన్నుల్ల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది 
1 రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది 
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది 
సున్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది 
ఆకూ రాలు అడవికి ఒక అమని  దయ చేసింది 
1  విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో 
ఆశల అడుగులు వినపడి అంతలోనే పోయాయి 
గగనంలో మబ్బుల్లారా రేవుల్లో నావల్లారా 
నది దోచుకుపోతున నావను ఆపండి 
రేవు బావురుమంటోందని నావకు చెప్పండి 
నావకి చెప్పండి   ఈ పాటలోని విషాదం గుండెని పిండేస్తుంది


కన్నుల్లో నీరు తుడిచి కమ్మని కల ఇచ్చింది